ఎక్జిట్ పోల్స్ చూసి అయోమయం చెందవద్దు:లింగాల వెంకట్ రెడ్డి

byసూర్య | Sat, Dec 02, 2023, 09:05 AM

ఎక్జిట్ పోల్స్ చూసి అయోమయం కావద్దు ఆని కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమని మిరుదొడ్డి బీఆర్ఏస్ మాజీ మండల అధ్యక్షుడు లింగాల వెంకట్ రెడ్డి శుక్రవారం దీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. విశ్లేషణలు, సలహాలు ఏమీ నమ్మ వద్దు అని తప్పుడు సర్వేలు సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాకలో బీఆర్ఏస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం అన్నారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM