రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

byసూర్య | Sat, Dec 02, 2023, 09:02 AM

మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన మాదాసు సైదులు గురువారం ట్రాక్టర్ నడుపుకుంటూ కోదాడ వైపు వెళ్లే రహదారి హైవే ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళే ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ను వెనకనుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సైదులు వివరంగా గాయపడగా 108 లో చికిత్స నిమిత్తం సూర్యాపేట తరలించారు. కాగా చికిత్స పొందుతూ శుక్రవారం చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM