byసూర్య | Sat, Dec 02, 2023, 09:02 AM
మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన మాదాసు సైదులు గురువారం ట్రాక్టర్ నడుపుకుంటూ కోదాడ వైపు వెళ్లే రహదారి హైవే ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళే ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ను వెనకనుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సైదులు వివరంగా గాయపడగా 108 లో చికిత్స నిమిత్తం సూర్యాపేట తరలించారు. కాగా చికిత్స పొందుతూ శుక్రవారం చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.