byసూర్య | Sat, Dec 02, 2023, 09:01 AM
గత ఐదు సంవత్సరాలుగా తన కోసం కష్టపడి పని చేసిన కోదాడ నియోజకవర్గ ప్రజలకు ఆల్ ఇండియాఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి డా. అంజీ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో ధన్యవాదములు తెలిపారు. గత రెండు నెలలుగా తన వెంట ఉంటూ గెలిపించడం కోసం రేయింపగళ్లు కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటా అన్నారు. తనను గెలిపించాలన్న తపనతో భుజాలపై మోసిన అన్ని గ్రామాల ప్రజలకు అండగా ఉంటా అన్నారు.