ఓట్ల కారణంతో బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ

byసూర్య | Sat, Dec 02, 2023, 08:57 AM

ఈ నెల 30న శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ఉండడంతో సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు తమ స్వగ్రామంలో ఓటు వేయడానికి తరలివచ్చారు. ఓటు వేయడం అయిపోవడంతో తిరిగి ఉద్యోగ ఉపాధి వ్యాపారాల నిమిత్తం వారు ఉండే ప్రాంతాలకు తిరుగు ప్రయాణమయ్యారు. దీనితో బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రయాణికుల సౌకర్యం కోసం కోదాడ బస్సు డిపో నుండి అదనపు బస్సులు వేసినట్లు డిపో మేనేజర్ శ్రీహర్ష తెలిపారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM