బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ధీమా

byసూర్య | Fri, Dec 01, 2023, 04:30 PM

ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఇక ఫలితాలపై అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి ఆంచనాలు వేసుకుంటున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 29 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు తామే గెలుస్తామని ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక పాతబస్తీలోని 7నియోజకవర్గాల్లో తమదే విజయం అని. ఎంఐఎం నేతలు అంటుండగా బీజేపీ నేతలు సైతం ఫలితాలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరు గెలుస్తారో డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.


 


 


Latest News
 

డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM
PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM