సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో 85. 27 శాతం పోలింగ్ నమోదు

byసూర్య | Fri, Dec 01, 2023, 04:34 PM

సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన పోలింగ్ లో 85. 27 శాతం పోలింగ్ నమోదు అయిందని సంబంధిత అధికారులు తెలిపారు. గురువారం ఏడు గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ రాత్రి పది గంటల వరకు కొనసాగింది.
నియోజకవర్గంలో మొత్తం 2. 43. 118 మంది ఓటర్ల ఉండగా వారిలో 1. 18. 885 పురుషులు, 1. 24. 225 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. వారిలో 2. 07. 306 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.


Latest News
 

సదర్ సమ్మేళనం పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడెం Mon, Oct 28, 2024, 01:36 PM
ప్రధాన రహదారిపై చిరుత పులి కలకలం Mon, Oct 28, 2024, 12:30 PM
సచివాలయం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు Mon, Oct 28, 2024, 12:26 PM
సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు Mon, Oct 28, 2024, 11:26 AM
తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.? Mon, Oct 28, 2024, 10:29 AM