జూలూరుపాడులో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

byసూర్య | Fri, Dec 01, 2023, 04:29 PM

వైరా నియోజకవర్గ పరిధిలోనే జూలూరుపాడు మండలంలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
మండలంలో గురు వారం ఉదయం 7 గంటల నుండి ప్రజలు ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో బారులు తీరగా సాయంత్రం ఐదు వరకు పోలింగ్ కార్యక్రమం పూర్తయిందని తెలిపారు. కాగా మండల వ్యాప్తంగా 82% పోలింగ్ నమోదయిందని పేర్కొన్నారు.


Latest News
 

డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM
PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM