పోలింగ్ కేంద్రాల వద్ద ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు

byసూర్య | Fri, Dec 01, 2023, 04:25 PM

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బూతుల వద్ద ఎన్నికల అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చినా ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తితే తక్షణమే మందులను అందజేశారు. కారేపల్లి మండల వైద్యులు సురేష్, శ్రేష్ట సౌఫల్య, పలువురు సిబ్బంది ఈ ఉచిత వైద్య శిబిరాలల్లో పాల్గొని వైద్య సేవలు అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.


Latest News
 

స్పెషల్ పోలీసులు ఇలా చేయటం ఎన్నడూ అభిలషణీయం కాదు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ Mon, Oct 28, 2024, 07:31 PM
డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM