మైకుల మోతకు నేటితో బ్రేకులు

byసూర్య | Tue, Nov 28, 2023, 01:31 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు సాగించిన హోరాహోరీ ప్రచారంలో మైకుల మోతకు మంగళవారం సాయంత్రం 5 గంటలకు బ్రేకులు పడనున్నాయి. పోలింగ్ ముగింపుకు 48 గంటల ముందు ప్రచారం ముగించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో పార్టీల ప్రచారానికి ఇక తెరపడనుంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల భవితవ్యం అదే రోజే తేలనుంది.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM