byసూర్య | Wed, Nov 22, 2023, 09:19 AM
తెలంగాణ లో ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన సీఎం కేసీఆర్.. నేడు నాలుగు ప్రజాశీర్వాద బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. తాండూరు, కొండగల్, మహబూబ్ నగర్, పరిగిలో కేసీఆర్ సభలు నిర్వహించనున్నారు. ఈ సభల్లో పాల్గొనేందుకు భారీ జనసమీకరణ దిశగా స్థానిక BRS శ్రేణులు సమాయత్తం అవుతుంది.