దాచారం గ్రామంలో ఎంపీపీ అమరావతి ఇంటింటి ప్రచారం

byసూర్య | Tue, Nov 21, 2023, 02:13 PM

గజ్వేల్ మండలం దాచారం గ్రామంలో గజ్వేల్ మండలం ఎంపీపీ అమరావతి మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దాచారం మహిళలు ఎంపీపీకి ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలను ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డ్ మెంబర్లు, దాచారం యువకులు పాల్గొన్నారు.


Latest News
 

అన్ని రంగాల్లో ముది రాజ్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది : బండ ప్రకాశ్ ముదిరాజ్ Tue, Mar 25, 2025, 08:59 PM
భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ. 20 లక్షలు, 150 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ Tue, Mar 25, 2025, 08:58 PM
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 25, 2025, 08:43 PM
గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం మద్యం ఆదాయం ఎలా పెంచిందో అందరికీ తెలుసు : మంత్రి జూపల్లి Tue, Mar 25, 2025, 08:40 PM
బీసీ కమిషన్ చైర్మన్ ను కలిసిన కలెక్టర్ Tue, Mar 25, 2025, 08:20 PM