![]() |
![]() |
byసూర్య | Tue, Nov 21, 2023, 02:13 PM
గజ్వేల్ మండలం దాచారం గ్రామంలో గజ్వేల్ మండలం ఎంపీపీ అమరావతి మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దాచారం మహిళలు ఎంపీపీకి ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలను ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డ్ మెంబర్లు, దాచారం యువకులు పాల్గొన్నారు.