కారేపల్లి కొణిజర్లలో హోమ్ ఓటు ప్రక్రియ ప్రారంభం

byసూర్య | Tue, Nov 21, 2023, 08:46 AM

కేంద్ర ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు నూతనంగా హోమ్ ఓటు నమోదు ప్రక్రియ రెండు మండల కేంద్రాలలో సోమవారం అధికారులు ప్రారంభించారు. నడిచి పోలింగ్ కేంద్రానికి రాలేని వృద్ధులకు, వికలాంగులు, దివ్యాంగులకు ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు నూతనంగా హోమ్ ఓటు నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకోసం కారేపల్లి మండలంలో 49 మంది, కొనిజర్ల మండలంలో 65 మంది దరఖాస్తు చేసుకున్నారు.


Latest News
 

సోనియా బర్త్‌డే.. 78 కిలోల కేక్ క‌ట్ చేసిన రేవంత్ Sat, Dec 09, 2023, 11:15 AM
తెలంగాణ‌లో మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు Sat, Dec 09, 2023, 11:14 AM
బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ Sat, Dec 09, 2023, 11:13 AM
రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం Sat, Dec 09, 2023, 11:11 AM
సింగరేణి కార్మికుడిగా అసెంబ్లీకి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ Sat, Dec 09, 2023, 11:09 AM