కారేపల్లి కొణిజర్లలో హోమ్ ఓటు ప్రక్రియ ప్రారంభం

byసూర్య | Tue, Nov 21, 2023, 08:46 AM

కేంద్ర ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు నూతనంగా హోమ్ ఓటు నమోదు ప్రక్రియ రెండు మండల కేంద్రాలలో సోమవారం అధికారులు ప్రారంభించారు. నడిచి పోలింగ్ కేంద్రానికి రాలేని వృద్ధులకు, వికలాంగులు, దివ్యాంగులకు ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు నూతనంగా హోమ్ ఓటు నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకోసం కారేపల్లి మండలంలో 49 మంది, కొనిజర్ల మండలంలో 65 మంది దరఖాస్తు చేసుకున్నారు.


Latest News
 

నల్గొండ జిల్లా బీజేపీ నేతలతో బండి సంజయ్ సమావేశం Sun, Feb 09, 2025, 04:46 PM
కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు Sun, Feb 09, 2025, 04:44 PM
బీసీల జనాభాను ఐదున్నర శాతం తగ్గించి చూపించారని విమర్శలు Sun, Feb 09, 2025, 04:42 PM
సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి పొన్నం సమావేశం Sat, Feb 08, 2025, 07:54 PM
కోటి కుంకుమార్చనను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని Sat, Feb 08, 2025, 07:50 PM