కారేపల్లి కొణిజర్లలో హోమ్ ఓటు ప్రక్రియ ప్రారంభం

byసూర్య | Tue, Nov 21, 2023, 08:46 AM

కేంద్ర ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు నూతనంగా హోమ్ ఓటు నమోదు ప్రక్రియ రెండు మండల కేంద్రాలలో సోమవారం అధికారులు ప్రారంభించారు. నడిచి పోలింగ్ కేంద్రానికి రాలేని వృద్ధులకు, వికలాంగులు, దివ్యాంగులకు ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు నూతనంగా హోమ్ ఓటు నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకోసం కారేపల్లి మండలంలో 49 మంది, కొనిజర్ల మండలంలో 65 మంది దరఖాస్తు చేసుకున్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM