కారేపల్లి కొణిజర్లలో హోమ్ ఓటు ప్రక్రియ ప్రారంభం

byసూర్య | Tue, Nov 21, 2023, 08:46 AM

కేంద్ర ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు నూతనంగా హోమ్ ఓటు నమోదు ప్రక్రియ రెండు మండల కేంద్రాలలో సోమవారం అధికారులు ప్రారంభించారు. నడిచి పోలింగ్ కేంద్రానికి రాలేని వృద్ధులకు, వికలాంగులు, దివ్యాంగులకు ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు నూతనంగా హోమ్ ఓటు నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకోసం కారేపల్లి మండలంలో 49 మంది, కొనిజర్ల మండలంలో 65 మంది దరఖాస్తు చేసుకున్నారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM