కాంగ్రెస్ హామీలు నమ్మొద్దు : స్వాతిరెడ్డి

byసూర్య | Mon, Nov 20, 2023, 02:37 PM

కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజలు నమ్మకండని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సతీమణి స్వాతి రెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని 8వ వార్డు పరిధిలోని అశోక్ నగర్ లో ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రజలను మోసం చేసేందుకు ప్రకటించిందని, పక్కన ఉన్న కర్ణాటకలో అయిదు గ్యారెంటీలు అమలు కావడం లేదని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ, వార్డు కౌన్సిలర్ శిరీష, నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM