మరో పది రోజులే.. ప్రతి ఓటు ముఖ్యమే

byసూర్య | Mon, Nov 20, 2023, 02:28 PM

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మిగిలింది పది రోజులు మాత్రమే. చాలా మంది ఒక్క ఓటుతో ఏమవుతుందిలే సమాజం మారిపోతుందా అందరిలో నేను ఒక్కరిని అనే భావనతో తో ఉంటారు. కానీ అది సరికాదు కానీ ఒక్క ఓటు ఎన్నో ఫలితాలను తేల్చింది. గతం లో రాజస్థాన్ రాష్ట్రంలో సి. పి జోషి ఒక్క ఓటుతో ఓడిపోయి ముఖ్యమంత్రి అవకాశం కోల్పోయారు. 2004 లో కూడా కర్ణాటక చెందిన కు ఏ. ఆర్ కృష్ణమూర్తి కూడా అలాగే ఓడిపోయారు. అందుకే ప్రతి ఒక్క ఓటరు బాధ్యతగా ఓటు వేయాలి.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM