byసూర్య | Mon, Nov 20, 2023, 02:28 PM
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మిగిలింది పది రోజులు మాత్రమే. చాలా మంది ఒక్క ఓటుతో ఏమవుతుందిలే సమాజం మారిపోతుందా అందరిలో నేను ఒక్కరిని అనే భావనతో తో ఉంటారు. కానీ అది సరికాదు కానీ ఒక్క ఓటు ఎన్నో ఫలితాలను తేల్చింది. గతం లో రాజస్థాన్ రాష్ట్రంలో సి. పి జోషి ఒక్క ఓటుతో ఓడిపోయి ముఖ్యమంత్రి అవకాశం కోల్పోయారు. 2004 లో కూడా కర్ణాటక చెందిన కు ఏ. ఆర్ కృష్ణమూర్తి కూడా అలాగే ఓడిపోయారు. అందుకే ప్రతి ఒక్క ఓటరు బాధ్యతగా ఓటు వేయాలి.