ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

byసూర్య | Tue, Sep 26, 2023, 12:49 PM

ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టు కు ఢీ కొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘటన మునగాల మండలం ఇందిరా నగర్ స్టేజీ వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపినకోదాడ మండలం దొరకుంటకు చెందిన వేమా వెంకన్న బంధువుల దశ దిన కర్మలకు వల్లబాపురం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుని సోదరుడు సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

స్పెషల్ పోలీసులు ఇలా చేయటం ఎన్నడూ అభిలషణీయం కాదు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ Mon, Oct 28, 2024, 07:31 PM
డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM