byసూర్య | Sun, Sep 24, 2023, 12:26 PM
గజ్వేల్ నియోజకవర్గం లోని కొండపాక మండలంలో ఆదివారం నాగిరెడ్డిపల్లిలో గ్రామంలో 50 లక్షలతో మంజూరైన డైనింగ్ హాల్ కు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూమి రెడ్డి, మర్పడగ సర్పంచ్ రజిత రాజి రెడ్డి, ఎంపిటిసి పత్తి ఆంజనేయులు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు రాంపల్లి సర్పంచ్ సురేందర్ రెడ్డి బి ఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చెల్లపురం కనకయ్య గ్రామస్తులు పాల్గొనడం జరిగింది