భూమి పూజ చేసిన మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్

byసూర్య | Sun, Sep 24, 2023, 12:26 PM

గజ్వేల్ నియోజకవర్గం లోని కొండపాక మండలంలో ఆదివారం నాగిరెడ్డిపల్లిలో గ్రామంలో 50 లక్షలతో మంజూరైన డైనింగ్ హాల్ కు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూమి రెడ్డి, మర్పడగ సర్పంచ్ రజిత రాజి రెడ్డి, ఎంపిటిసి పత్తి ఆంజనేయులు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు రాంపల్లి సర్పంచ్ సురేందర్ రెడ్డి బి ఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చెల్లపురం కనకయ్య గ్రామస్తులు పాల్గొనడం జరిగింది


Latest News
 

మహబూబాబాద్ జిల్లాలో సైకో వీరంగం Sat, Oct 26, 2024, 11:00 AM
తండ్రి కొట్టాడ‌ని 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ Sat, Oct 26, 2024, 10:57 AM
నేడు, రేపు సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రద్దు Sat, Oct 26, 2024, 10:13 AM
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM