ఎంఎంటీఎస్ రైలు ఢీకొని వృద్ధురాలు మృతి

byసూర్య | Thu, Sep 21, 2023, 03:39 PM

పట్టాలు దాటుతున్న ఓ వృద్ధురాలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొనడంతో అక్కడికకక్కడే మృతి చెందింది. సికింద్రాబాద్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ పండరీ తెలిపిన వివరాల ప్రకారం. గౌడవెల్లి గ్రామానికి చెందిన దిల్ కుమారి పరియార్ (71) బుధవారం మెడ్చల్ ప్రాంతంలో రైలు పట్టాలు దాటుతుండగా సికింద్రాబాద్ వైపు వస్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి Tue, Oct 22, 2024, 02:00 PM
రైలులో సెర్వ్ చేసిన రైతాలో జెర్రి Tue, Oct 22, 2024, 01:57 PM
కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్ Tue, Oct 22, 2024, 01:00 PM
నేటి దిన పత్రిక సూర్య 18 వ వార్షికోత్సవ వేడుకలు Tue, Oct 22, 2024, 12:57 PM
త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ : తలసాని శ్రీనివాస్ యాదవ్ Tue, Oct 22, 2024, 12:26 PM