పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

byసూర్య | Thu, Sep 21, 2023, 03:11 PM

ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో రూ. 2. 95 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపనలు చేశారు. 19వ డివిజన్ లో రు. 90 లక్షలు, 16వ డివిజన్ లో రూ. 1. 20 కోట్లు, 14వ డివిజన్ లో ఎల్ఆర్ఎస్ నిధులు రూ. 85లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా త్వరగా పూర్తి చేయాలని సూచించారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM