byసూర్య | Thu, Sep 21, 2023, 03:05 PM
వరంగల్ జిల్లా రంగంపేటలో రూ.3 కోట్లతో నిర్మిచిన దేవాదాయ శాఖ సమీకృత భవన సముదాయన్ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చింది. రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక తెలంగాణగా మారుస్తున్నారు. యదాద్రి ఆలయాన్ని పునః నిర్మించి చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకార చుట్టారని అన్నారు.