యాదాద్రి ప్రమాదంలో మృతుల వివరాలు

byసూర్య | Wed, Sep 20, 2023, 02:55 PM

యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామ సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బస్సులో 33 మంది ప్రయాణికులుండగా, ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. మృతులు పంచాయితీ కార్యదర్శి కొండా రాములు, చిన్న పడిశాలకు చెందిన చుక్క యాకమ్మగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్థులు క్షతగాత్రులను భువనగిరి ఆస్పత్రికి తరలించారు.


Latest News
 

డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM
PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM