byసూర్య | Wed, Sep 20, 2023, 02:23 PM
లోకేశ్వరం మండలంలోని బామ్ని కే గ్రామంలో బుధవారం నాడు పీస్ కమిటీ మిటింగ్ ను ఎస్ఐ సాయికుమార్ నిర్వహించారు. గ్రామంలో శుక్రవారం జరగబోయే గణపతి నిమర్జనంను ప్రశాంతగా జరుపుకోవాలని అన్నారు. నిమర్జనం రోజు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ క్యాషియర్ రాజేందర్, వీడిసి సభ్యులు, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.