గణపతి నిమర్జనంను ప్రశాంతగా జరుపుకోవాలి: ఎస్ఐ

byసూర్య | Wed, Sep 20, 2023, 02:23 PM

లోకేశ్వరం మండలంలోని బామ్ని కే గ్రామంలో బుధవారం నాడు పీస్ కమిటీ మిటింగ్ ను ఎస్ఐ సాయికుమార్ నిర్వహించారు. గ్రామంలో శుక్రవారం జరగబోయే గణపతి నిమర్జనంను ప్రశాంతగా జరుపుకోవాలని అన్నారు. నిమర్జనం రోజు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ క్యాషియర్ రాజేందర్, వీడిసి సభ్యులు, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Latest News
 

స్పెషల్ పోలీసులు ఇలా చేయటం ఎన్నడూ అభిలషణీయం కాదు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ Mon, Oct 28, 2024, 07:31 PM
డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM