బైక్ టైరులో చున్నీ ఇరుక్కుని మహిళ మృతి

byసూర్య | Wed, Sep 20, 2023, 02:07 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని నగురం గ్రామానికి చెందిన పూజితకు ఇద్దరు పిల్లలు వారికి జ్వరం రావడంతో భర్తతో కలిసి సోమవారం జమ్మికుంట హాస్పిటల్ కి వెళుతుండగా ధర్మారం వద్ద బైకు వెనక టైరు చక్రంలోకి చున్నీ ఇరుక్కుని పూజిత కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.


Latest News
 

స్పెషల్ పోలీసులు ఇలా చేయటం ఎన్నడూ అభిలషణీయం కాదు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ Mon, Oct 28, 2024, 07:31 PM
డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM