byసూర్య | Wed, Sep 20, 2023, 02:07 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని నగురం గ్రామానికి చెందిన పూజితకు ఇద్దరు పిల్లలు వారికి జ్వరం రావడంతో భర్తతో కలిసి సోమవారం జమ్మికుంట హాస్పిటల్ కి వెళుతుండగా ధర్మారం వద్ద బైకు వెనక టైరు చక్రంలోకి చున్నీ ఇరుక్కుని పూజిత కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.