మార్గదర్శి కేసులో రామోజీరావుకు సీఐడీ నోటీసులు

byసూర్య | Tue, Mar 28, 2023, 02:34 PM

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో తాజాగా రామోజీరావుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. మార్గదర్శిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల కేసులో ఏపీ సీఐడీ A1గా రామోజీరావు, A2గా చెరుకూరి శైలజను పేర్కొంది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం శైలజకు నోటీసులు ఇచ్చిన సీఐడీ.. తాజాగా రామోజీరావుకు కూడా నోటీసులిచ్చింది. మార్చి 29, 31, ఏప్రిల్ 3, ఏప్రిల్ 6 తేదీల్లో ఒకరోజు విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM