కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ

byసూర్య | Tue, Mar 21, 2023, 08:27 PM

ఎమ్మెల్సీ కవితపై 8 గంటల పాటు ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ కార్యాలయం దగ్గర 144 సెక్షన్ విధించారు. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కవిత లీగల్ టీమ్ ఈడీ కార్యాలయానికి చేరుకుంది. కవిత అడ్వకేట్ సోమ భరత్ కు ఈడీ నుంచి కాల్ వచ్చింది. ఈడీ అడిగిన సమాచారానికి సంబంధించిన పత్రాలను సోమ భరత్ తీసుకొచ్చారు. బీఆర్‌ఎస్ నేత దేవీప్రసాద్ సోమ భారత్‌తో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈడీ కార్యాలయంలోని మూడో అంతస్తులో కవితను ఈడీ విచారిస్తోంది.


Latest News
 

వీరభద్రుడి సన్నిధిలో చండీ హోమం Wed, Apr 24, 2024, 10:58 AM
ఆదిలాబాద్ కు తరలిన బీజేపీ నాయకులు Wed, Apr 24, 2024, 10:57 AM
పెళ్లి చేసుకుంటానని మోసం... కేసు నమోదు Wed, Apr 24, 2024, 10:39 AM
ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత Wed, Apr 24, 2024, 10:29 AM
వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM