దళిత బందు నిధులు సద్వినియోగం చేసుకోవాలి

byసూర్య | Sun, Mar 19, 2023, 10:35 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామంలో దళిత బందులో భాగంగా లబ్ధిదారులైన రేవతి ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ దుకాణమును శనివారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట అగయ్యా సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు స్కీం ద్వారా వచ్చినటువంటి నిధులు ఒక్కొ రంగంలో ఉపాధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నందగిరి లింగం, అర్ బి ఎస్ మండల అధ్యక్షులు సాగర్, బి అర్ ఎస్ మండల అధ్యక్షులు రాజిరెడ్డి, ఎంపిడిఒ నరేష్, ఎంపిటిసి బానోతు పద్మ సేవ్య నాయక్, నాయకులు సంతోష్ నాయక్, సర్పంచ్ జవహర్ లాల్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి Thu, Apr 25, 2024, 01:06 PM
ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి Thu, Apr 25, 2024, 01:04 PM
అలంపూర్ ఆలయాలలో ప్రత్యేక పూజలు Thu, Apr 25, 2024, 12:59 PM