దళిత బందు నిధులు సద్వినియోగం చేసుకోవాలి

byసూర్య | Sun, Mar 19, 2023, 10:35 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామంలో దళిత బందులో భాగంగా లబ్ధిదారులైన రేవతి ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ దుకాణమును శనివారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట అగయ్యా సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు స్కీం ద్వారా వచ్చినటువంటి నిధులు ఒక్కొ రంగంలో ఉపాధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నందగిరి లింగం, అర్ బి ఎస్ మండల అధ్యక్షులు సాగర్, బి అర్ ఎస్ మండల అధ్యక్షులు రాజిరెడ్డి, ఎంపిడిఒ నరేష్, ఎంపిటిసి బానోతు పద్మ సేవ్య నాయక్, నాయకులు సంతోష్ నాయక్, సర్పంచ్ జవహర్ లాల్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM