సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

byసూర్య | Sun, Mar 19, 2023, 10:10 AM

కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన మలిగిరెడ్డి జానకిరామ్ రెడ్డి కొంతకాలం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రూ. 80, 000 ఆర్థిక సహాయం కాక, సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నుండి మంజూరైన రూ. 60, 000 చెక్కును జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బంటు మహేందర్ లబ్ధిదారు కుటుంబానికి ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పులిపాటి రాంబాబు, చిన్న బోయిన యాదగిరి, వల్దాస్ అశోక్, బంటు రవి, మల్లే బోయిన సురేష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఇంటర్ ఫలితాల్లో 62. 82 శాతం ఉత్తీర్ణత Thu, Apr 25, 2024, 12:20 PM
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి Thu, Apr 25, 2024, 12:11 PM
అవకాశం ఇవ్వండి అభివృధి చేసి చూపిస్తా : ఎంపీ అభ్యర్థి చామల Thu, Apr 25, 2024, 12:10 PM
నల్గొండ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా సురేష్ Thu, Apr 25, 2024, 12:08 PM
కోదాడ శివార్లలో రక్త మోడిన రోడ్డు Thu, Apr 25, 2024, 12:04 PM