సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

byసూర్య | Sun, Mar 19, 2023, 10:10 AM

కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన మలిగిరెడ్డి జానకిరామ్ రెడ్డి కొంతకాలం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రూ. 80, 000 ఆర్థిక సహాయం కాక, సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నుండి మంజూరైన రూ. 60, 000 చెక్కును జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బంటు మహేందర్ లబ్ధిదారు కుటుంబానికి ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పులిపాటి రాంబాబు, చిన్న బోయిన యాదగిరి, వల్దాస్ అశోక్, బంటు రవి, మల్లే బోయిన సురేష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM