సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

byసూర్య | Sun, Mar 19, 2023, 10:10 AM

కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన మలిగిరెడ్డి జానకిరామ్ రెడ్డి కొంతకాలం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రూ. 80, 000 ఆర్థిక సహాయం కాక, సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నుండి మంజూరైన రూ. 60, 000 చెక్కును జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బంటు మహేందర్ లబ్ధిదారు కుటుంబానికి ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పులిపాటి రాంబాబు, చిన్న బోయిన యాదగిరి, వల్దాస్ అశోక్, బంటు రవి, మల్లే బోయిన సురేష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM