విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్

byసూర్య | Sun, Mar 19, 2023, 09:25 AM

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి 3.724 శాతం డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జులై 1 నుండి 28.638 శాతం డీఏ చెల్లిస్తుండగా, ఈ ఏడాది జనవరి నుండి 32.362 శాతం ఇవ్వనున్నట్లు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ వెల్లడించారు. జనవరి, ఫిబ్రవరి డీఏను మార్చి జీతంతో కలిపి ఏప్రిల్ లో ఇవ్వనున్నట్లు తెలిపారు.


Latest News
 

కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి మృతి : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు Wed, Apr 17, 2024, 11:39 PM
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీభత్సం,,,6 నిమిషాల్లో 6 యాక్సిడెంట్లు Wed, Apr 17, 2024, 09:19 PM
నిప్పుల గుండంలా తెలంగాణ.. వడదెబ్బతో ఇద్దరు మృతి, నేడు మరింత ఎండలు Wed, Apr 17, 2024, 09:14 PM
తెలంగాణ వైపు 70 ఏనుగుల గుంపు.. ఆ ప్రాంతవాసుల్లో టెన్షన్ టెన్షన్..! Wed, Apr 17, 2024, 09:07 PM
అమ్మబాబోయ్.. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే Wed, Apr 17, 2024, 09:03 PM