విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్

byసూర్య | Sun, Mar 19, 2023, 09:25 AM

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి 3.724 శాతం డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జులై 1 నుండి 28.638 శాతం డీఏ చెల్లిస్తుండగా, ఈ ఏడాది జనవరి నుండి 32.362 శాతం ఇవ్వనున్నట్లు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ వెల్లడించారు. జనవరి, ఫిబ్రవరి డీఏను మార్చి జీతంతో కలిపి ఏప్రిల్ లో ఇవ్వనున్నట్లు తెలిపారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM