లబ్ధిదారునికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందచేత

byసూర్య | Sat, Mar 18, 2023, 07:56 PM

కామారెడ్డి జిల్లా పిట్లం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం మద్దెల చెరువు గ్రామానికి చెందిన రేష్మ బెగం భర్త షేక్ మౌలనకు 54, 000 చెక్కును అందచేసినట్లు ఎంపీపీ కవిత విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎంతో మంది నిరుపేదలు లబ్ది పొందారాని తెలిపారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ పథకాన్ని కేసీఆర్ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ సాయిరెడ్డి, సింగిల్ విండో చైర్మెన్ ఒంటరి శపథం రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దేవేందర్ దొర, సర్పంచ్ పండిత్ రావ్, శ్రీకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM