నూతన జిల్లా కలెక్టర్ ను సన్మానించిన తెలంగాణ విశ్రాంత ఉద్యోగులు

byసూర్య | Fri, Feb 03, 2023, 10:37 AM

నిజామాబాద్ తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం పదవి బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ హనుమాండ్లను కలెక్టర్ చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్నిచ్చి శాలువతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మామిడాల రవీంధర్, ప్రధాన కార్యదర్శి భోజాగౌడ్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM