byసూర్య | Fri, Feb 03, 2023, 10:37 AM
నిజామాబాద్ తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం పదవి బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ హనుమాండ్లను కలెక్టర్ చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్నిచ్చి శాలువతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మామిడాల రవీంధర్, ప్రధాన కార్యదర్శి భోజాగౌడ్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.