గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది
byసూర్య |
Thu, Feb 02, 2023, 03:26 PM
గ్రూప్-4 పరీక్ష తేదీని టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. జులై 1న ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, 8180 గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపటి వరకూ అవకాశం ఉంది. ఇప్పటివరకూ 9 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
Latest News