గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

byసూర్య | Thu, Jan 26, 2023, 12:30 PM

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం చింతల్ 128 డివిజన్ పరిధిలోని గురువారం హెచ్. ఎం. టి లోని నిర్మాణ్ మానసిక వికలాంగుల కేంద్రంలో సేవా మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మానసిక వికలాంగులకు స్వీట్లు, పండ్లు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో నిర్మాణ్ సంస్థ నిర్వాహకులు, సేవా మిత్ర ఫౌండేషన్ సభ్యులు రమేష్, విజయ్, శ్రీనివాస్, శ్రీధర్ రావ్, నర్సింహా, రాజు తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM