![]() |
![]() |
byసూర్య | Thu, Jan 26, 2023, 11:48 AM
పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరగనున్న 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మార్కెట్ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు & కమిటీ సభ్యులు, రైతుబందు సమితీ కన్వీనర్లు, సభ్యులు, బి. ఆర్. ఎస్. నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.