రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి
byసూర్య |
Thu, Jan 26, 2023, 12:53 PM
కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దుద్యాల మండలం ఆలేరు గ్రామ శివారులో మంగళవారం రాత్రి కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఆర్మీ జవాన్ బడుసు వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు క్షతగాత్రులను కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Latest News