రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

byసూర్య | Thu, Jan 26, 2023, 12:53 PM

కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దుద్యాల మండలం ఆలేరు గ్రామ శివారులో మంగళవారం రాత్రి కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఆర్మీ జవాన్ బడుసు వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు క్షతగాత్రులను కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM