కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్

byసూర్య | Wed, Jan 25, 2023, 02:52 PM

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని జిల్లా గ్రామంలోని ఆరోగ్య సబ్ సెంటర్ లో రెండవ విడిత కంటి వెలుగు శిబిరాన్ని మహబూబాబుద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాలను గ్రామాల్లోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆమె వెంట ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, జెడ్పిటిసి తేజావాత్ శారదా రవీందర్, ఇంచార్జి డిపిఓ ధన్ సింగ్, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM