ములుగు జిల్లాలో 2, 806 మందికి కంటి పరీక్షలు

byసూర్య | Wed, Jan 25, 2023, 02:27 PM

ములుగు జిల్లాలో మంగళవారం కంటి వెలుగు శిబిరాల్లో 2, 806 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య తెలిపారు. ఇందులో 1, 257 మందికి రీడింగ్ అద్దాలు అందచేసినట్లు తెలిపారు. 900 మందికి ప్రత్యేక అద్దాలు అవసరమని గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు స్వచ్చందంగా కంటివెలుగు శిబిరాలకు హాజరై కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆయన తెలిపారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM