భాషా పండితులను అప్ గ్రేడ్ చేయాలి

byసూర్య | Tue, Jan 24, 2023, 02:42 PM

ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులను అప్ గ్రేడ్ చేయాలని ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా మమ్మదాబాద్ మండల పరిధిలోని జూలపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మంగళవారం భోజన విరామ సమయంలో తమ నిరసన వ్యక్తం చేశారు. భాషా పండితులను పీఈటిలను అప్ గ్రేడ్ చేయాలని నల్ల బ్యాడ్జీలు ధరించి తమ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM