byసూర్య | Tue, Jan 24, 2023, 02:43 PM
రామగిరి మండలం సుందిళ్ల గ్రామం లో ముస్త్యాల సర్పంచ్, రామగిరి బీజేపీ మండల ఇంచార్జ్ రామగిరి లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కి బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొని టాస్ వేసి ప్రారంభించారు. మొత్తం 8 జట్లు పాల్గొనగా మొదటి బహుమతి 10, 000, ద్వితీయ బహుమతి 5000 నగదు బహుమతులు ఇస్తున్నట్టు నిర్వహకులు రామగిరి నాగరాజు తెలిపారు.