క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

byసూర్య | Tue, Jan 24, 2023, 02:43 PM

రామగిరి మండలం సుందిళ్ల గ్రామం లో ముస్త్యాల సర్పంచ్, రామగిరి బీజేపీ మండల ఇంచార్జ్ రామగిరి లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కి బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొని టాస్ వేసి ప్రారంభించారు. మొత్తం 8 జట్లు పాల్గొనగా మొదటి బహుమతి 10, 000, ద్వితీయ బహుమతి 5000 నగదు బహుమతులు ఇస్తున్నట్టు నిర్వహకులు రామగిరి నాగరాజు తెలిపారు.


Latest News
 

ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత Wed, Apr 24, 2024, 10:29 AM
వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM