నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

byసూర్య | Sat, Dec 03, 2022, 11:39 AM

మరమ్మతుల కారణంగా శనివారం నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సరూర్ నగర్ డివిజినల్ ఇంజినీర్ కే రామకృష్ణ తెలిపారు. 11కేవీ స్టేడియం, చిత్రా లేఅవుట్, గ్రీన్ హిల్స్ కాలనీ, రంగారెడ్డి జిల్లా కోర్టులు, శివగంగ కాలనీ, ఖిల్లామైసమ్మ దేవా లయం, హరిపురికాలనీ, సిరినగర్ ఫీడర్ల పరిధిలోని కాలనీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, 11కేవీ కమలానగర్, నేతాజినగర్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, 11కేవీ గణేష్ నగర్ , సీతారామా పురం ఫీడర్ల పరిధిలోని కాలనీలలో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నామని తెలిపారు.

Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM