byసూర్య | Thu, Dec 01, 2022, 02:52 PM
మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపల్ పరిధిలో దాదాపు 10కోట్ల 10లక్షలతో స్ట్రం వాటర్ డ్రైనేజ్, సి సి రోడ్డు, పలు అభివృద్ధి పనులను గురువారం నాడు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్ర రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్, మున్సిపల్ కమిషనర్ వాణి, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, అధికారులు, మున్సిపల్ తెరాస పార్టీ అధ్యక్షులు శ్రీధర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.