అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి

byసూర్య | Thu, Dec 01, 2022, 02:52 PM

మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపల్ పరిధిలో దాదాపు 10కోట్ల 10లక్షలతో స్ట్రం వాటర్ డ్రైనేజ్, సి సి రోడ్డు, పలు అభివృద్ధి పనులను గురువారం నాడు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్ర రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్, మున్సిపల్ కమిషనర్ వాణి, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, అధికారులు, మున్సిపల్ తెరాస పార్టీ అధ్యక్షులు శ్రీధర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM