బీజేపీతోనే అభివృద్ధి : మాజీ మంత్రి బాబూమోహన్‌

byసూర్య | Thu, Dec 01, 2022, 01:30 PM

గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని మాజీ మంత్రి బాబూమోహన్‌ అన్నారు. బుధవారం ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా రెగోడ మండలంలోని గజవాడ, టిలింగంపల్లి, సింధోల్‌, పోచారం, మర్పల్లి, రేగోడు, కొండాపూర్‌, జగిర్యాల, అర్‌ఇటిక్యాల గ్రామాల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబూమోహన్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అభివృద్ధి జరగడం లేదన్నారు. సింధోల్‌ రోడ్డు అద్వానంగా ఉన్నా పాలకులు పట్టించుకోవడంలేదని విమర్శించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM