వైఎస్ షర్మిలపై కేసు నమోదు

byసూర్య | Tue, Nov 29, 2022, 02:51 PM

హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. 3 సెక్షన్ల కింద వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. రోడ్డుపై హంగామా చేయడంపై కేసు నమోదు చేశారు. 353, 333, 337 సెక్షన్ల కింద వైఎస్ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM