వైఎస్ షర్మిలపై కేసు నమోదు
byసూర్య |
Tue, Nov 29, 2022, 02:51 PM
హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. 3 సెక్షన్ల కింద వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. రోడ్డుపై హంగామా చేయడంపై కేసు నమోదు చేశారు. 353, 333, 337 సెక్షన్ల కింద వైఎస్ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Latest News