ఓటు హ‌క్క‌ను న‌మోదు చేసుకోండి

byసూర్య | Sat, Nov 26, 2022, 02:06 PM

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం ఎబ్బనూర్ గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు గ్రామంలో 18 ఏళ్ల నిండిన యువత కొత్తగా ఓటు నమోదు కోసం శనివారం, ఆదివారం దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్ లలో బిఎల్ఓ లను సంప్రదించాల‌ని సూచించారు. లేదా ఆన్లైన్లో న‌మోదు చేసుకునే వారు www.nvsp.in వెబ్ సైట్ లో న‌మోదు చేసుకోవాల‌ని చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అరుణ గోపాల్, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు గోపాల్, బైండ్ల రామచంద్రయ్య శ్రీనివాస్ గౌడ్, మల్లయ్య, రాజు, సాంబ, పురుస్తోతం, వంశీ, కృష్ణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM