నేడు ప్రజా ఘోష బిజెపి భరోసా యాత్ర ప్రారంభం

byసూర్య | Thu, Nov 24, 2022, 09:57 AM

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం కేటీదొడ్డి మండలం కేంద్రంలో గురువారం ఉదయం 10. 00 గంటలకు మాజీమంత్రి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రజా ఘోష బిజెపి భరోసా యాత్ర ప్రారంభం చేస్తున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షులు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర, రాష్ట్ర స్థాయి బిజెపి నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని ప్రధాన మోర్చా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు, బిజెపి శ్రేణులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM