byసూర్య | Thu, Nov 24, 2022, 09:55 AM
టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు గురువారం ఉదయం దేవరకద్ర తాహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు రైతులు రైతు సంఘం నేతలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిపిసిసి సంయుక్త కార్యదర్శి కాటన్ ప్రదీప్ గౌడ్ పిలుపునిచ్చారు.