మరో 30 రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక

byసూర్య | Mon, Oct 03, 2022, 01:07 PM

మునుగోడు ఉపఎన్నికకు ముహూర్తం ఖరారైంది. సరిగ్గా మరో 30 రోజుల్లో ఉపఎన్నిక జరగనుంది. నవంబర్‌ 3న పోలింగ్‌, నవంబర్‌ 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నెల 7న నోటిఫికేషన్‌ రానుంది. ఈ నెల 14 వరకు నామినేషన్లను స్వీకరణ, 15న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 17 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మునుగోడు సహా 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్​ను ఈసీ సోమవారం ప్రకటించింది.

Latest News
 

దేశ భవిష్యత్ కోసం కాంగ్రెస్ కు ఓటు వేయండి: ఎమ్మెల్యే యెన్నం Thu, May 02, 2024, 04:13 PM
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తో సమావేశమైన ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Thu, May 02, 2024, 04:10 PM
మొకర్లబాద్ లో కొనసాగుతున్న వీధి నాటకం Thu, May 02, 2024, 04:08 PM
కార్మిక లోకాన్ని కాంగ్రెస్ కాపాడుకుంటుంది: ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, May 02, 2024, 04:05 PM
హామీలు అమలు చేశాం కాంగ్రెస్ పార్టీని గెలిపించండి Thu, May 02, 2024, 03:59 PM