పెన్షన్, బతుకమ్మ చీరలు, కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

byసూర్య | Mon, Oct 03, 2022, 01:23 PM

మహబూబ్ నగర్ మండలం అప్పాయపల్లి గ్రామంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నూతన ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రతి పల్లెకు కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంఘం చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జిల్లా బస్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, జిల్లా రైతు బంధు సమితి డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM