byసూర్య | Mon, Oct 03, 2022, 12:54 PM
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం హైదరాబాద్-నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై మాల్ వెంకటేశ్వర నగర్ వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మదనాపురం గ్రామానికి చెందిన మాదగోని సత్తయ్య(58) రాత్రి మాల్లో బైక్పై రోడ్డు దాటుతుండగా హైదరాబాద్కు వెళ్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. . . మృతుడి అన్నయ్య దశరథ ఫిర్యాదు మేరకు సు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.