రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

byసూర్య | Mon, Oct 03, 2022, 12:54 PM

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం హైదరాబాద్-నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై మాల్ వెంకటేశ్వర నగర్ వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మదనాపురం గ్రామానికి చెందిన మాదగోని సత్తయ్య(58) రాత్రి మాల్‌లో బైక్‌పై రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌కు వెళ్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. . . మృతుడి అన్నయ్య దశరథ ఫిర్యాదు మేరకు సు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM