కేంద్రమంత్రులపై హరీశ్ రావు ఫైర్

byసూర్య | Thu, Sep 29, 2022, 05:29 PM

తెలంగాణ ప్రభుత్వ పథకాలపై కేంద్ర మంత్రులు ఢిల్లీలో ప్రశంసలు గుప్పించి.. గల్లీల్లో మాత్రం విమర్శలు చేయడం సరికాదని మంత్రి హరీష్ రావు అన్నారు. పార్లమెంట్ సాక్షిగా అవార్డులు ఇస్తూ.. గల్లీలో రాజకీయ విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. కేంద్రానికి దమ్ముంటే పథకాలకు నిధులు ఇచ్చి వాటి గురించి మాట్లాడాలన్నారు. 15వ ఆర్థిక కమిషన్ నివేదికలను కేంద్రం తుంగలో తొక్కిందని మండిపడ్డారు.


Latest News
 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు Mon, May 29, 2023, 11:36 AM
ముంపు నిర్వాసితులకు ప్రభుత్వం అన్యాయం చేసింది: బట్టి Mon, May 29, 2023, 11:30 AM
మంత్రి కొప్పులకు జగిత్యాల విశ్వకర్మల వినతి Mon, May 29, 2023, 11:28 AM
మనిషి మనుగడకు ఆరోగ్యం చాలా ముఖ్యం Mon, May 29, 2023, 11:27 AM
రాజన్న ఆలయంలో భక్తుల కోలాహలం Mon, May 29, 2023, 11:24 AM