పీసీసీ సభ్యులుగా నియమితులైన బీర్లకు ఘన సన్మానం

byసూర్య | Fri, Sep 23, 2022, 10:38 AM

పిసిసి సభ్యులుగా నియమితులైన, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బీర్ల ఐలయ్య ను, గురువారం ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. సందర్భంగా ఐలయ్యకు అభినందనలు తెలుపుతూ పూలమాలలు పుష్పగుచ్చములు శాలువలతో సత్కరించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం, నిరంతరం కృషి చేస్తూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM