రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

byసూర్య | Sat, Aug 13, 2022, 04:55 PM

ఉత్తర కర్ణాటకలోని బీదర్‌ జిల్లా హొన్నికేరి క్రాస్‌ వద్ద శుక్రవారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాల్కి నుంచి బీదర్‌కు వెళుతున్న కేఎస్‌ఆర్‌టీసీ బస్సు- తెలంగాణ నుంచి మహారాష్ట్రలోని ఉదగీరకు వెళుతున్న కారును ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. మృతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని బీదర్‌లోని బ్రిమ్స్‌ వైద్యశాలలో చేర్పించారు. జనవాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM